entertainment

'എല്ലാം കലങ്ങി തെളിയാൻ പാപ്പു വേണ്ടി വന്നു, ബാലയുടെ പുതിയ വിവാഹം പാപ്പുവിനെ ഉന്നം വെച്ച്, നാണം കെടുത്തിയില്ലേ'

സോഷ്യൽ മീഡിയയിൽ വളരെ സജീവമാണ് ഗായിക അമൃത സുരേഷ്. തന്റെ വിശേഷങ്ങൾ അമൃത സമൂഹമാധ്യമങ്ങളിലൂടെ ആരാധകരുമായി പങ്കുവെയ്ക്കാറുണ്ട്. വിവാഹവും വിവാഹമോചനവും അതിനെത്തുടര്‍ന്ന് ജീവിതത്തിലുണ്ടായ മോശം അനുഭവങ്ങളും അമൃതയെ വല്ലാതെ ബാധിച്ചിരുന്നു. ബാലയും അമൃതയും പ്രണയിച്ച് വിവാഹിതരായവരാണ്. ബാലയും അമൃതയും നിയമപരമായി വേര്‍പിരിഞ്ഞശേഷം മകൾ അവന്തിക അമൃതയ്ക്കും കുടുംബത്തിനുമൊപ്പമാണ്. വിവാഹോചനത്തിനുശേഷവും അമൃതയേയും കുടുംബത്തേയും ബാല വേട്ടയാടിയിരുന്നു. 'നിന്നെക്കൊണ്ട് പറ്റുമോ,




entertainment

'കെട്ടിപിടിക്കാറില്ല... ചുംബനമില്ല... സ്നേഹം നിറഞ്ഞ സംസാരമില്ല, അവരേക്കാൾ ഭാ​ഗ്യവതിയാണ് ധനുഷിന്റെ ഭാര്യ അക്ഷയ'

അഞ്ച് ദിവസം മുമ്പ് ജപ്പാനിൽ അത്യാഢംബര പൂർവമാണ് തമിഴ് നടൻ നെപ്പോളിയന്റെ മൂത്ത മകൻ ധനുഷിന്റെ വിവാഹം നടന്നത്. മസ്‌കുലര്‍ ഡിസ്‌ട്രോഫി ബാധിച്ച ധനുഷിന് വധുവായി എത്തിയത് തമിഴ്നാട് സ്വദേശിനിയായ അക്ഷയ എന്ന പെൺകുട്ടിയാണ്. നെപ്പോളിയന്റെ ഭാര്യയാണ് മകന് വേണ്ടി അക്ഷയയുടെ കഴുത്തില്‍ താലി അണിയിച്ചത്. മകന്റെ വിവാഹവേളയില്‍ വികാരഭരിതനായിരിക്കുന്ന നെപ്പോളിയന്റെ വീഡിയോ സാമൂഹിക മാധ്യമങ്ങളില്‍ വൈറലായിരുന്നു.




entertainment

അമ്മയാകാന്‍ ഞാന്‍ ഇപ്പോഴും ആഗ്രഹിക്കുന്നുണ്ട്, പ്രായം തടസമല്ല; വികാരഭരിതയായി സമാന്ത

കരിയറില്‍ തന്റെ പീക്കിലൂടെയാണ് സമാന്ത കടന്നു പോകുന്നത്. ഫാമിലി മാന്‍ സീസണ്‍ ടുവിന് ശേഷം പാന്‍ ഇന്ത്യന്‍ താരമായി മാറിയ സമാന്ത ബോളിവുഡില്‍ സജീവമായി മാറിയിരിക്കുകയാണ്. അതേസമയം തന്റെ വ്യക്തിജീവിതത്തില്‍ പ്രതിസന്ധികളിലൂടേയും വെല്ലുവിളികളിലൂടേയുമാണ് സമാന്ത കടന്നു പോകുന്നത്. 2021 ലായിരുന്നു സമാന്തയും നാഗ ചൈതന്യയും പിരിയുന്നത്. നാലാം വിവാഹ വാര്‍ഷികത്തിന് നാല് ദിവസം മാത്രം ബാക്കിയുള്ളപ്പോഴായിരുന്നു ഇരുവരും




entertainment

'తల్లికి వందనం'పై చంద్రబాబు శుభవార్త ... అకౌంట్‌లోకి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తల్లిక వందనం పథకానికి సంబంధించి రూ.6487 కోట్లు కేటాయించారు. దీనికింద ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో




entertainment

అరెస్టుల వేళ.. వైఎస్ జగన్ బిగ్ స్టెప్..!!

YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటోన్న వరుస అరెస్టుల వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరింది. పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అంశాన్ని వైఎస్ఆర్సీపీ




entertainment

ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్..రూ.1444కే ఎయిర్ ఇండియా ఫ్లైట్ టిక్కెట్‌..

జీవితంలో ఒక్క‌సారైనా విమాన ప్రయాణం చేయాల‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, విమాన టిక్కెట్ల ధ‌ర‌లు సామాన్యుల‌కు అంద‌నంత ఎత్తులో ఉంటాయి. అయితే, సామాన్యులు కూడా విమాన ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ఎయిర్ ఇండియా ఓ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. బ‌స్సు టిక్కెట్ ధ‌ర‌కే ఫ్లైట్ టిక్కెట్‌ను అందిస్తుంది. అతి తక్కువ ధరకే విమాన ప్ర‌యాణం చేయొచ్చు.




entertainment

Viral Video: ఎల్లారెడ్డిపేటలో కొండ చిలువ హల్ చల్..

ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన కొండ చెలువలు జనావాసంలోకి వస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం కరీంనగర్ నగరంలో కొండ చెలువ హల్ చల్ చేసింది. కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలోని ఓ ఇంట్లోకి కొండ చెలువ వచ్చింది. అర్ధరాత్రి వంట గదిలో నుంచి సౌండ్ రావడంతో ఇంట్లో వారు నిద్ర లేచారు. వంట గది దర్వాజ తెరవగానే..




entertainment

నేనూ వైసీపీ సోషల్ మీడియా బాధితురాలినే

YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. అరెస్టులను పరోక్షంగా సమర్థించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని సైతాన్ సైన్యంగా అభివర్ణించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైసీపీ




entertainment

వైసీపీలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు చెప్పిన చంద్రబాబు...!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలను మీరు పునరావృతం చేయొద్దంటూ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన, బడ్జెట్ పై అవగాహన తెచ్చుకోవడం వంటి అంశాలపై




entertainment

ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులపై మరో కీలక అడుగు..!

ఏపీలో కొత్తగా ఆరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇవాళ మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఈ ఆరు ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాల్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, వాటికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం, వాటి ఆధారంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్




entertainment

సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసుల షాక్-లుక్ అవుట్ నోటీస్ జారీ..!

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో గతంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత సహా ఇతర నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టించిన వ్యవహారంలో పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు మరికొందరిని అరెస్టు చేసిన




entertainment

Telangana: ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువురి తరఫు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి,




entertainment

Vijay Madduri: ఫామ్ హౌస్ నిందితుడు విజయ్ మద్దూరిపై లకౌట్ నోటీసులు..

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 27న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు పెద్ద ఎత్తున పార్టీ




entertainment

వర్రా రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ -ఐప్యాక్ నుంచి అవినాష్ వరకూ అందరూ బుక్ ?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో అరెస్టు అయిన ఆ పార్టీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కు పంపారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వర్రా ఇచ్చిన వాంగ్మూలంలోని పలు అంశాల్ని వారు




entertainment

ఏపీకి అదిరిపోయే న్యూస్- 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ సంతకం..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అతిపెద్ద సంస్ధ రిలయన్స్ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్ధ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దీంతో త్వరలోనే




entertainment

ఆ ప్రశ్నతో చంద్రబాబుకే షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే-ప్రతిగా సవాల్ విసిరిన సీఎం..!

ఏపీలో ఇవాళ జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సహజంగా రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన సీఎం చంద్రబాబు ఏదైనా విషయంపై ప్రసంగిస్తున్నా, లేక సూచనలు చేస్తున్నా పార్టీ ఎమ్మెల్యేలు,లేదా ఇతర ప్రజాప్రతినిధులు ఎదురుచెప్పేందుకు సాహసించరు. కానీ ఇవాళ ఓ తొలిసారి ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు చెప్పిన ఓ విషయంతో విభేదిస్తూ




entertainment

జార్ఖండ్‌లో ముంచినా తేల్చినా వారే...!

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోరుకు సర్వం సిద్ధమైంది.15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో నిలవగా..అందులో 73 మంది మహిళా క్యాండిడేట్స్, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి




entertainment

ఏపీ అసెంబ్లీ, మండలిలో విప్ లు వీరే-టీడీపీ, బీజేపీ, జనసేనకివే..!

ఏపీ అసెంబ్లీతో పాటు మండలిలోనూ విప్ లను ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‍గా జీవీ ఆంజనేయులు, ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్‍గా పంచుమర్తి అనురాధ వ్యవహరించనున్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. అలాగే మండలిలో టీడీపీ నుంచి ముగ్గురు,




entertainment

వైసీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చేసిన కీలక నేత

2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జగన్ విజయం సాధించారు. ఆ సమయంలో జగన్ అంతా గొప్ప నాయకుడు ఎవరూ లేరన్నట్టుగా ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పారు. తీరా 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయే సరికి జగన్ వల్లే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఓటమితో చాలామంది నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు




entertainment

చెత్తను సొమ్ము చేసుకున్న మోదీ సర్కార్.. ఎన్నివేల కోట్లు సంపాదించిందంటే..!!

Scrap Income: మోదీ సర్కార్ ఆదాయ వనరులను అందించే ఏ మార్గాన్ని అస్సలు విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి వినూత్నంగా ఆదాయాన్ని సమీకరించింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా గడచిన మూడేళ్లలో రూ.2,364 కోట్లను మోదీ సర్కార్ ఆర్జించడంతోపాటు సమర్థతను ప్రదర్శించింది. దీనికోసం




entertainment

ఆ హీరోపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా ఎంపీ..వేధిస్తున్నారంటూ పోస్ట్

సోషల్ మీడియా వేధింపుల గురించి ఏపీలో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేధింపుల పర్వం మన పక్క రాష్ట్రం మహారాష్ట్రను కూడా తాకింది. ఏకంగా ఓ మహిళా




entertainment

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024:గిరిజనులు గురి ఎవరు..?

Jharkhand Assembly Election 2024:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం నవంబర్ 11వ తేదీతో ముగిసింది.ఇక తొలి దశ పోలింగ్ నవంబర్ 13న మొత్తం 43 నియోజకవర్గాలకు జరుగుతుంది.ఇందులో 6 సీట్లు ఎస్సీ రిజర్వ్‌ కాగా 20 సీట్లు ఎస్టీ,17 సీట్లు జనరల్ ఉన్నాయి. తొలిదశలో మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో




entertainment

దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకులు: చంద్రబాబు ర్యాంక్ ఎంతో తెలుసా..?

ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ప్రభుత్వాలను నడిపేది ప్రజలే. అందుకే ప్రభుత్వం నిలబడాలన్నా పడగొట్టాలన్నా అది కేవలం ప్రజలకే సాధ్యం.నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారంటే ప్రజలు ఆయనకు ఏమేరకు అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల జాబితాను




entertainment

TTD: శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం..!!

Tirumala: తిరుమలలో కార్తీక మాసం వేళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిలో ఒక్క సారి మాత్రమే చోటు చేసుకునే అరుదైన కార్యక్రమం నేడు తిరమలలో ప్రారంభమైంది. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. అదే విధంగా ఈ నెల 18న తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం




entertainment

పెద్దపల్లిలో గూడ్స్ బోల్తా - రైళ్ల రద్దు, దారి మళ్లింపు..!!

తెలంగాణలోని పెద్దపల్లి- రామగుండం స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు బోల్తా పడింది. రాఘవాపూర్ వద్ద అదుపు తప్పిన గూడ్స్‌ రైలు కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలపైన ప్రభావం పడింది. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో, వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. పట్టాల పైన ఉన్న బోగీలను తెలిగించే ప్రయత్నాలు




entertainment

మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ కీలక పదవులు..!!

అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తన ప్రభుత్వంలో నియామకాలు ప్రారంభించారు. సేవ్ అమెరికా నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు ఎన్నికల్లో తన విజయానికి శక్తి వంచన లేకుండా పని చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా తొలి నుంచి ట్రంప్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి పదవులు




entertainment

రఘురామకు చంద్రబాబు కీలక పదవి - కోరుకున్నదే..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కు పదవి ఖరారు చేసారు. రఘురామ కోరుకున్న విధంగానే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మండలి, అసెంబ్లీలో కూటమి నుంచి చీఫ్ విప్, విప్ పదవులు ప్రకటించారు. అదే సమయంలో కొద్ది రోజులుగా చర్చలో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి పైనా నిర్ణయం తీసుకున్నారు. ఇక,




entertainment

బీఆర్ఎస్ ముఖ్యనేత అరెస్ట్..!!

బీఆర్ఎస్ ముఖ్య నేత అరెస్ట్ అయ్యారు. లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి..ఘర్షణ వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులను గ్రామానికి పంపారు. ప్రాధమిక విచారణలో నరేందర్ రెడ్డి ప్రమేయం పైన ఆధారాలు సేకరించారు. దీంతో, ఈ ఉదయం నగరంలోని




entertainment

జమిలి ఖరారు వేళ - బిగ్ టర్న్..!!

జాతీయ స్థాయిలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటుగా ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ




entertainment

Jharkhand: గడచిన 10 ఏళ్లలో జార్ఖండ్ ఎకానమీ ఎలా అభివృద్ధి చెందింది? ప్రజల జీవితాల్లో ఏం మారింది?

Jharkhand Economy: సహజ వనరులకు ప్రసిద్ధి చెందిన జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడ్డాయి. అయితే గడచిన దశాబ్ధకాలంలో ఈ రాష్ట్రంలో గణనీయమైన ఆర్థిక అభివృద్ధి కనిపించింది. వృద్ధితో పాటు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం.. పెరుగుతున్న బాధ్యతలు-ఆర్థిక లోటుతో సహా పెరుగుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. 2014-19 మధ్య బీజేపీ సర్కార్ అధికారంలో ఉండగా 2019-24 మధ్య




entertainment

కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు బిగ్ టాస్క్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. ఇసుక, మద్యం వ్యవహారాల్లో తల దూర్చితే సహించేది లేదని హెచ్చరిక చేసారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కోరిన కొన్ని అంశాల పైన సానుకూలంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు రావాలని .. అందుకు అనుగుణంగా




entertainment

విజయవాడ టీడీపీకి షాకిచ్చిన జనసేన-కార్పోరేషన్ లో గ్రాండ్ ఎంట్రీ..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రస్దాయిలో టీడీపీతో కలిసి అధికారం పంచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. ఇప్పటివరకూ తమకు బలమున్న గోదావరి జిల్లాల్లోనో, లేక విశాఖ వంటి జిల్లాల్లోనో స్థానిక సంస్థల ఎన్నికల్ని గెల్చుకోవడం లేదా చేరికలను ప్రోత్సహించడం చేస్తున్న జనసేన తొలిసారి విజయవాడ




entertainment

US Visa: హైదరాబాద్ యూఎస్ వీసా అప్లికెంట్లకు షాకింగ్ న్యూస్.. ట్రంప్ గేమ్ మెుదలైందిగా!

US Visa Wait Time: అమెరికాలో ట్రంప్ గెలిచిన నాటి నుంచి ఇండియన్స్ లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు పుట్టే పిల్లల పౌరసత్వం విషయంలో వచ్చిన వార్తలు ఆందోళనను గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో విషయం వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించాలనుకునే వ్యక్తుల కోసం వీసా ప్రాసెసింగ్ సమయం భారీగా పెరిగింది.




entertainment

India's highest paid actor charges Rs 300 crore for a film; more than Vijay, Shah Rukh, Prabhas, Rajini, Ranbir, Salman

Allu Arjun has become India's highest paid actor with the whopping fees of Rs 300 crore for Pushpa 2: The Rule.




entertainment

Vikrant Massey admits he was 'DISAPPOINTED' with Mirzapur for this reason: 'I don't think I was given...'

Vikrant Massey admitted that he was disappointed with the death of his character Bablu Pandit in Mirzapur. He also recalled saying yes to the show due to a miscommunication.




entertainment

India's biggest hit film released in 1988, made heroine a superstar after 10 flop films, is related to SRK, earned Rs..

Tezaab, released in November 1988, was a major commercial success at the box office, becoming the highest-grossing Indian film of the year. Running in theatres for over 50 weeks, it achieved Golden Jubilee status.




entertainment

South Korean actor Song Jae-rim dies at 39 in Seoul apartment

Song Jae-rim was found dead in his apartment on November 12.




entertainment

Malayalam actor Siddique gets relief in rape case, Supreme Court extends interim protection from arrest

The Supreme Court bench passed the order after senior advocate Mukul Rohatgi, appearing for Siddique, said he had a bad throat and sought some time to argue the matter.




entertainment

'Sometimes I wish I was more tough, more thick-skinned,' says Aishwarya Rai in viral video

Bollywood actor Aishwarya Rai has recently been in news for her rumoured separation with husband and actor Abhishek Bachchan.




entertainment

Yaariyan actor Himansh Kohli ties the knot with mystery girl in Delhi temple, first wedding pics out

Himansh Kohli was previously in a relationship with singer Neha Kakkar, but they parted ways in December 2018 after dating for a year.




entertainment

Meet Dr Priti Challa, Kangana Ranaut film director Krish Jagarlamudi's second wife, she leads...

The 47-year-old is one of the most renowned gynaecologists and obstetricians in Hyderabad.




entertainment

Yash's Toxic in trouble? FIR filed against producers of KGF star's upcoming actioner for illegal...

Yash's upcoming film Toxic has landed in trouble over the alleged axing of trees on forest land in Bengaluru. Read on to know more details about the same.




entertainment

Here's why Chunky Panday wouldn't stay in Shah Rukh Khan's house in London

Some Bollywood actors have been friends from their struggling days and they have witnessed each other's growth and success.




entertainment

Arjun Kapoor has 'a long way to go' to form deep-rooted bond with step sisters Janhvi, Khushi Kapoor: 'We are still...'

Talking about his bond with Janhvi Kapoor and Khushi Kapoor, Arjun Kapoor said, "You can't build relationships on just praise. You have to be able to call each other out when needed."




entertainment

'If you don't fight...': When Salman Khan admitted he created ruckus outside Aishwarya Rai's home, cops told him to..

One of the darkest chapters in Aishwarya Rai and Salman Khan's relationship came in November 2001 when Salman Khan reached Aishwarya's apartment in a fit of fury. Many eyewitnesses claimed that he kept banging on her apartment door for hours.




entertainment

Bigg Boss 18: Karan Veer Mehra gets jealous, proposes to Chum Darang indirectly, actress says 'yeh sunke hum...'

Did Karan Veer Mehra confess his feelings to Chum Darang? Here's how the actress reacted.







entertainment

'I wasn't really game for Bigg Boss'

'I might argue if I have a point to put across. Sometimes you have to be loud or you will not be heard,' Lopamudra Raut tells Rediff.com's Rajul Hegde.